18 నుంచి గోదావరి కాల్వల మూసివేత
ABN , First Publish Date - 2021-04-14T23:40:23+05:30 IST
జిల్లాలోని కోనసీమకు నీరందించే గోదావరి కాల్వలను ఈ నెల 18వ తేదీ నుంచి మూసివేయాలని అధికారులు
పశ్చిమ గోదావరి: జిల్లాలోని కోనసీమకు నీరందించే గోదావరి కాల్వలను ఈ నెల 18వ తేదీ నుంచి మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి రేపటి నుంచి కాల్వలను మూసివేయాలని ఇరిగేషన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కానీ పంటలకు సాగునీరు అవసరం కావడంతో మరో మూడు రోజుల పాటు నిర్ణయాన్ని అధికారులు వాయిదా వేశారు.