ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసుపై ముగిసిన విచారణ

ABN , First Publish Date - 2021-08-12T23:22:08+05:30 IST

రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై నమోదైన ఇన్ సైడర్ ట్రేడింగ్

ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసుపై ముగిసిన విచారణ

అమరావతి: రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై నమోదైన ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో హైకోర్టులో విచారణ ముగిసింది. దమ్మాలపాటి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూత్రా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. 

Updated Date - 2021-08-12T23:22:08+05:30 IST