అడ్మిషన్లపై స్పష్టత ఇవ్వండి
ABN , First Publish Date - 2020-12-06T05:14:38+05:30 IST
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ అడ్మి షన్లపై స్పష్టత ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) డి మాండ్ చేసింది.
శృంగవరపుకోట, డిసెంబరు 5: డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ అడ్మి షన్లపై స్పష్టత ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) డి మాండ్ చేసింది. శనివారం శృంగవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వ ద్ద విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి సం వత్సర కోర్సులకు ప్రవేశాలు కల్పించకపోవడంతో విద్యార్థులు గందరగో ళానికి గురవుతున్నారని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజాన రమ ణ పేర్కొన్నారు. కార్యవర్గసభ్యులుఅరుణ్,బాలకృష్ణ తదితరులు ఉన్నారు.