గ్రంథాలయంలో చిత్రలేఖనం, క్విజ్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-06-26T03:00:48+05:30 IST

స్ధానిక శాఖ గ్రంథాలయంలో శనివారం విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్‌ పోటీలను నిర్వహించారు. అనంతరం ప్రతిభ చూపిన వి

గ్రంథాలయంలో చిత్రలేఖనం, క్విజ్‌ పోటీలు
చిత్రలేఖనం పోటీలో పాల్గొన్న విద్యార్థులు

అనంతసాగరం, జూన్‌ 25: స్ధానిక శాఖ గ్రంథాలయంలో శనివారం విద్యార్థులకు  చిత్రలేఖనం,  క్విజ్‌ పోటీలను నిర్వహించారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు గ్రంథపాలకుడు డీ నారాయణరావు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు రంతుల్లా, పాఠకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T03:00:48+05:30 IST