టీసీఎ్‌సకు సీఐఐ అవార్డు

ABN , First Publish Date - 2021-03-06T06:39:43+05:30 IST

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీఐఐ, తెలంగాణ ‘ఇన్‌స్పైరింగ్‌ పీపుల్‌ ప్రాక్టీసెస్‌’ అవార్డును గెలుచుకుంది. భవిష్యత్‌ తరాల నైపుణ్యాలను, విధానాలను వాడకంలోకి తీసుకువచ్చినందుకు ఈ అవార్డు లభించింది

టీసీఎ్‌సకు సీఐఐ అవార్డు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీఐఐ, తెలంగాణ ‘ఇన్‌స్పైరింగ్‌ పీపుల్‌ ప్రాక్టీసెస్‌’ అవార్డును గెలుచుకుంది. భవిష్యత్‌ తరాల నైపుణ్యాలను, విధానాలను వాడకంలోకి తీసుకువచ్చినందుకు ఈ అవార్డు లభించింది. అవార్డును తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా టీసీఎస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రాంతీయ అధిపతి వీ రాజన్న అందుకున్నారు. 

Updated Date - 2021-03-06T06:39:43+05:30 IST