అఖిలప్రియను విచారించనున్న సీఐడీ అధికారులు
ABN , First Publish Date - 2020-09-24T14:48:03+05:30 IST
కర్నూలు: నేడు మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ షాకిచ్చారు.
కర్నూలు: నేడు మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ షాకిచ్చారు. ఇటీవల హఫీజ్ఖాన్ క్వారంటైన్ సెంటర్కు వెళ్లి కరోనా వ్యాప్తి చేశారని.. అఖిలప్రియ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న ఆయన సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు పిలిచారు. ఈ మేరకు నేడు సీఐడీ అధికారులు భూమా అఖిలప్రియ విచారించనున్నారు.