రైతు సమస్యలను పరిష్కరించాలని సీపీఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

ABN , First Publish Date - 2020-05-29T19:40:35+05:30 IST

చిత్తూరు: చిత్తూరు జిల్లా రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష జరిగింది.

రైతు సమస్యలను పరిష్కరించాలని సీపీఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

చిత్తూరు: చిత్తూరు జిల్లా రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ.. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, విజయ పాలడైరీ, మామిడి రైతుల సమస్యలపై సీపీఐ నిరసన దీక్ష చేపట్టిందన్నారు. ఏడాది వైసీపీ పాలనలో జిల్లా రైతాంగానికి ఎలాంటి న్యాయం జగలేదని... ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదని రామనాయుడు పేర్కొన్నారు.


Updated Date - 2020-05-29T19:40:35+05:30 IST