చిత్తూరులో ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్

ABN , First Publish Date - 2021-09-11T17:58:53+05:30 IST

చిత్తూరు జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులు పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న బంగారుపాళ్యం మండలానికి చెందిన

చిత్తూరులో ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులు పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న బంగారుపాళ్యం మండలానికి చెందిన తోట రాజేష్, యాదమరి మండలానికి చెందిన ఈశ్వర్‎లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారుగా రూ.36 లక్షలు విలువ చేసే 20 బైక్‎లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Updated Date - 2021-09-11T17:58:53+05:30 IST