డ్రైవర్గా నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్...ప్రయాణికునిగా డిప్యూటీ సీఎం
ABN , First Publish Date - 2021-09-30T18:23:32+05:30 IST
నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ విజయానంద రెడ్డి ఆర్టీసీ డ్రైవర్ అవతారమెత్తగా.. డిప్యూటీ సీఎం, మంత్రి కె నారాయణస్వామి ప్రయాణికునిలా మారారు.
చిత్తూరు: నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ విజయానంద రెడ్డి ఆర్టీసీ డ్రైవర్ అవతారమెత్తగా.. డిప్యూటీ సీఎం, మంత్రి కె నారాయణస్వామి ప్రయాణికునిలా మారారు. జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలం నెళవాయి నుంచి చిల్లమాకులపల్లె వరకు విజయానందరెడ్డి ఆర్టీసీ బస్సును నడిపించగా...అదే బస్సులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రయాణించారు.