చిత్తూరులో భూ కబ్జాల జోరు...రైతుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-03-17T18:18:30+05:30 IST

జిల్లాలోని వెదురుకుప్పం మండలంలో భూ కబ్జాల జోరు కొనసాగుతోంది. భూకబ్జాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరులో భూ కబ్జాల జోరు...రైతుల ఆగ్రహం

చిత్తూరు: జిల్లాలోని వెదురుకుప్పం మండలంలో భూ కబ్జాల జోరు కొనసాగుతోంది. భూకబ్జాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెదురుకుప్పం తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు...తహశీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. భూ కబ్జాలకు సహకరిస్తున్న తాసిల్దార్, విఆర్‌ఓ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో తహశీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. 

Updated Date - 2022-03-17T18:18:30+05:30 IST