Chittoor: స్వర్ణముఖి వాగులో గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు
ABN , First Publish Date - 2021-12-20T15:17:17+05:30 IST
జిల్లాలోని స్వర్ణముఖి వాగులో గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.
చిత్తూరు: జిల్లాలోని స్వర్ణముఖి వాగులో గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. నిన్న జీవీపాలెం దగ్గర వాగులో ఈతకు వెళ్లిన నలుగురు పిల్లలు గల్లంతయ్యారు. వారిలో విద్యార్థి లిఖిత్ సాయి వాగు నుంచి క్షేమంగా ఒడ్డుకు చేరాడు. కాగా గల్లంతైన గణేశ్, డోని, యుగంధర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.