జనారణ్యంలోకి వచ్చిన Deerపై వీధి కుక్కల దాడి
ABN , First Publish Date - 2022-06-15T15:16:13+05:30 IST
జిల్లాలోని ఎస్ఆర్ పురం మండల పరిధిలో అటవీ ప్రాంతం నుంచి ఓ జింక జనారణ్యంలోకి వచ్చింది.
చిత్తూరు: జిల్లాలోని ఎస్ఆర్ పురం మండల పరిధిలో అటవీ ప్రాంతం నుంచి ఓ జింక జనారణ్యంలోకి వచ్చింది. జింకను చూసి వీధికుక్కలు దానిపై దాడి చేసి గాయపరిచాయి. వెంటనే స్థానికులు స్పందించి కుక్కల దాడి నుంచి జింకను రక్షించారు. గాయపడ్డ జింకకు తాత్కాలికంగా వైద్యం అందించిన స్థానికులు అనంతరం ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.