చిత్తూరులో పాతపాల్యం వాగు ఉధృతి
ABN , First Publish Date - 2020-10-23T15:20:39+05:30 IST
జిల్లాలో గతరాత్రి భారీ వర్షం కురిసింది. వరద నీటితో ఎస్ఆర్పురం మండలం పాతపాల్యం వాగు ఉధృతంగా పొంగిపొర్లుతోంది.
చిత్తూరు: జిల్లాలో గతరాత్రి భారీ వర్షం కురిసింది. వరద నీటితో ఎస్ఆర్పురం మండలం పాతపాల్యం వాగు ఉధృతంగా పొంగిపొర్లుతోంది. దీంతో ఆ మార్గంలో పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. చిన్నపిల్లల తల్లులను, వృద్ధులను యువకులు వాగు దాటిస్తున్నారు.