కుప్పంలో వేరుశెనగ కోసం తరలివచ్చిన రైతులు
ABN , First Publish Date - 2020-05-23T19:17:01+05:30 IST
కుప్పంలో వేరుశెనగ కోసం తరలివచ్చిన రైతులు
చిత్తూరు: జిల్లాలోని కుప్పంలో సబ్సీడీ వేరుశెనగ కోసం రైతులు ఎగబడ్డారు. వేరశెనగ పంపిణీ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా ఉన్నా...వ్యవసాయ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. సామాజిక దూరం పాటించాలని రైతులకు చెప్పడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వేరుశెనగ విత్తనాలను అరకొరగా పంపిణీ చేస్తున్నారు. దీంతో పంపిణీ కేంద్రాల వద్దకు రైతులు ఎగబడుతున్నారు.