నల్గొండ జిల్లాలో అటవీ అధికారులకు చిక్కిన చిరుత మృతి
ABN , First Publish Date - 2020-05-29T00:10:42+05:30 IST
జిల్లాలో అటవీ అధికారులకు చిక్కిన చిరుత మృతి చెందింది. హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో చిరుత చనిపోయింది.
నల్గొండ: జిల్లాలో అటవీ అధికారులకు చిక్కిన చిరుత మృతి చెందింది. హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో చిరుత చనిపోయింది. చిరుతకు హైదరాబాద్ జూలో పోస్టుమార్టం నిర్వహించారు. ఉదయం ఇనుప కంచెలో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డ చిరుత రాత్రి ఇనుక కంచెకు చిక్కుకుని డీహైడ్రేషన్కు గురైంది.