నల్గొండ జిల్లాలో అటవీ అధికారులకు చిక్కిన చిరుత మృతి

ABN , First Publish Date - 2020-05-29T00:10:42+05:30 IST

జిల్లాలో అటవీ అధికారులకు చిక్కిన చిరుత మృతి చెందింది. హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చిరుత చనిపోయింది.

నల్గొండ జిల్లాలో అటవీ అధికారులకు చిక్కిన చిరుత మృతి

నల్గొండ: జిల్లాలో అటవీ అధికారులకు చిక్కిన చిరుత మృతి చెందింది. హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చిరుత చనిపోయింది. చిరుతకు హైదరాబాద్‌ జూలో పోస్టుమార్టం నిర్వహించారు. ఉదయం ఇనుప కంచెలో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డ చిరుత రాత్రి ఇనుక కంచెకు చిక్కుకుని డీహైడ్రేషన్‌కు గురైంది. 

Updated Date - 2020-05-29T00:10:42+05:30 IST