టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడమే వైసీపీ లక్ష్యం: చినరాజప్ప

ABN , First Publish Date - 2020-09-18T18:46:44+05:30 IST

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడమే.. వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప విమర్శించారు.

టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడమే వైసీపీ లక్ష్యం: చినరాజప్ప

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడమే.. వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప విమర్శించారు. వరుపుల రాజాపై లంపకలోవ సొసైటీలో పెట్టిన కేసు.. కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనని పేర్కొన్నారు. ఆలయాలపై దాడులు ప్రభుత్వ వైఫల్యమేనని చినరాజప్ప విమర్శించారు.


Updated Date - 2020-09-18T18:46:44+05:30 IST