అసెంబ్లీలో సీఎం భజన తప్ప ప్రజా సమస్యలపై చర్చ లేదు: చినరాజప్ప

ABN , First Publish Date - 2022-03-23T19:11:42+05:30 IST

ఏపీ అసెంబ్లీలో సీఎం భజన తప్ప ప్రజా సమస్యలపై చర్చ లేదని మాజీ మంత్రి చినరాజప్ప పేర్కొన్నారు.

అసెంబ్లీలో సీఎం భజన తప్ప ప్రజా సమస్యలపై చర్చ లేదు: చినరాజప్ప

అమరావతి : ఏపీ అసెంబ్లీలో సీఎం భజన తప్ప ప్రజా సమస్యలపై చర్చ లేదని మాజీ మంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ సభ్యుల భజనను అడ్డుకున్నందుకే.. టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2022-03-23T19:11:42+05:30 IST