రైతులు న్యాయమైన పోరాటంతో విజయం సాధించారు

ABN , First Publish Date - 2021-11-19T23:02:09+05:30 IST

రైతులు తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకు చేసిన పోరాటంలో వారు విజయం సాధించారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ అన్నారు

రైతులు న్యాయమైన పోరాటంతో విజయం సాధించారు

వరంగల్: రైతులు తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకు చేసిన పోరాటంలో వారు విజయం సాధించారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ అన్నారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్న నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఇది ముమ్మాటికీ రైతుల విజయమని అన్నారు. రైతుల ఉద్యమానికి కేంద్రం దిగి వచ్చింది. సీఎం హోదాలో కేసీఆర్ ధర్నాలో కూర్చొవడంతో కేంద్రం దిగివచ్చిందని అన్నారు. ఇది రైతులు, టీఆర్ఎస్ పోరాటం వల్లే సాధ్యమైందని చెప్పారు. 

Updated Date - 2021-11-19T23:02:09+05:30 IST