అక్కాచెల్లెళ్ల ఆచూకీ కోసం చెన్నైకి పోలీసులు

ABN , First Publish Date - 2020-02-20T08:31:43+05:30 IST

ఇంట్లో నుంచి పరారై చెన్నైలో ఉన్నామంటూ సమాచారం అందించిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆచూకీ కనుగొనేందుకు ద్వారకా పోలీసులు అక్కడకు పయనమయ్యారు. నగరంలోని ద్వారకానగర్‌లో

అక్కాచెల్లెళ్ల ఆచూకీ కోసం చెన్నైకి పోలీసులు

సీతంపేట, ఫిబ్రవరి 19 : ఇంట్లో నుంచి పరారై చెన్నైలో ఉన్నామంటూ సమాచారం అందించిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆచూకీ కనుగొనేందుకు ద్వారకా పోలీసులు అక్కడకు పయనమయ్యారు. నగరంలోని ద్వారకానగర్‌లో నివాసం ఉంటున్న ముగ్గురు అక్కాచెలెళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయి చెన్నైలో ఉన్నామంటూ సమాచారం అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్యాప్తులో భాగంగా వారి తల్లిదండ్రులను తీసుకొని పోలీసులు చెన్నై వెళ్లారు. 

Updated Date - 2020-02-20T08:31:43+05:30 IST