Chennai - Guduru మధ్య 130 కి.మీ వేగంతో రైళ్లు

ABN , First Publish Date - 2022-02-13T15:56:12+05:30 IST

చెన్నై-గూడూరు మార్గంలో 130 కి.మీ వేగంతో రైళ్లు నడిపేలా దక్షిణ రైల్వే చర్యలు చేపట్టింది. రైల్వే మార్గాన్ని రూ.29 కోట్ల వ్యయంతో విద్యుద్దీకరణ చేయనున్నారు. దక్షిణ రైల్వేలో రైళ్ల వేగం పెంచేలా ప్రధాన స్టేషన్ల మధ్య

Chennai - Guduru మధ్య 130 కి.మీ వేగంతో రైళ్లు

ఐసిఎఫ్‌(చెన్నై): చెన్నై-గూడూరు మార్గంలో 130 కి.మీ వేగంతో రైళ్లు నడిపేలా దక్షిణ రైల్వే చర్యలు చేపట్టింది. రైల్వే మార్గాన్ని రూ.29 కోట్ల వ్యయంతో విద్యుద్దీకరణ చేయనున్నారు. దక్షిణ రైల్వేలో రైళ్ల వేగం పెంచేలా ప్రధాన స్టేషన్ల మధ్య రైలు మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ పథకంలో చెన్నై ఎంజీఆర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌, ఆంధ్ర రాష్ట్రం గూడూరు రైల్వేస్టేషన్ల మధ్య 135 కి.మీ మార్గంలో 130 కి.మీ వేగంతో రైళ్లు నడిపేందుకు సిగ్నల్‌, రైలుపట్టాలు, క్రాసింగ్‌ లైన్లు, రైల్వే గేటు నిర్మాణం, విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి.


Updated Date - 2022-02-13T15:56:12+05:30 IST