డీజీపీ ఫొటోతో చీటింగ్
ABN , First Publish Date - 2021-07-31T03:47:08+05:30 IST
రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి ఫొటోతో చీటింగ్ జరిగింది. డీజీపీ
హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి ఫొటోతో చీటింగ్ జరిగింది. డీజీపీ మహేందర్రెడ్డి ఫొటోను సోషల్ మీడియాలో డీపీగా పెట్టుకొని మోసం చేశారు. చీటింగ్ చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని ట్విటర్ ద్వారా ఓ వ్యక్తి ఫిర్యాదు చేసాడు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు. సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.