‘అక్షర గుళికలు’
ABN , First Publish Date - 2021-07-19T05:35:09+05:30 IST
గేయ కవిత్వ సంపుటి తెలంగాణ రచయితల సం ఘం, జంటనగరాలు, తెలం గాణ ప్రజా సాంస్కృతిక కేం ద్రం సంయుక్త ఆధ్వర్యంలో...
గేయ కవిత్వ సంపుటి తెలంగాణ రచయితల సం ఘం, జంటనగరాలు, తెలం గాణ ప్రజా సాంస్కృతిక కేం ద్రం సంయుక్త ఆధ్వర్యంలో గజవెల్లి దశరథరామయ్య ‘అక్షర గుళికలు’ గేయ కవితా సంపుటి ఆవిష్కరణ సభ జులై 20 సా.5గం.లకు సుంద రయ్య విజ్ఞాన కేంద్రం, షోయబ్హాల్, హైదరాబాద్లో జరుగుతుంది. కందుకూరి శ్రీ రాములు, నందిని సిధారెడ్డి, అశ్వాపురం వేణుమాధవ్, బైస దేవదాస్, ఆనందా చారి, తంగిరాల చక్రవర్తి తదితరులు పాల్గొంటారు.
కందుకూరి శ్రీరాములు