వాగ్దానాన్ని మరచి హెలికాప్టర్ ఎక్కిన సీఎం

ABN , First Publish Date - 2021-10-06T22:59:43+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వ హెలికాప్టర్‌ ద్వారా చండీగఢ్‌లోని తన నివాసం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొహాలీ విమానాశ్రయానికి చేరుకొని..

వాగ్దానాన్ని మరచి హెలికాప్టర్ ఎక్కిన సీఎం

న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వ హెలికాప్టర్‌ ద్వారా చండీగఢ్‌లోని తన నివాసం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొహాలీ విమానాశ్రయానికి చేరుకొని.. ఢిల్లీ వెళ్లేందుకు చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కారని ఓ నివేదిక పేర్కొంది. 2017లో కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో అత్యవసర లేదా విపత్తు సందర్భాలలో తప్పా హెలికాప్టర్లను ఉపయోగించదని వాగ్దానం చేసింది.

Updated Date - 2021-10-06T22:59:43+05:30 IST