చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు: అవంతి శ్రీనివాస్

ABN , First Publish Date - 2020-09-26T22:57:20+05:30 IST

ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ తప్పుబట్టారు. కొందరు నేతలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని

చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు: అవంతి శ్రీనివాస్

విశాఖ: ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ తప్పుబట్టారు. కొందరు నేతలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేవాలయాలపై దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. కరోనా కారణంగా పర్యాటకశాఖ ఆదాయం తగ్గిందని, ప్రపంచ పర్యాటక దినోత్సవం విశాఖలో నిర్వహిస్తామని అవంతి శ్రీనివాస్ తెలిపారు.


Updated Date - 2020-09-26T22:57:20+05:30 IST