-
-
Home » Andhra Pradesh » Chandrababu Jagan-MRGS-AndhraPradesh
-
దుర్మార్గపు సీఎం వచ్చి వ్యవస్థలన్నీ నాశనం చేశారు: Chandrababu
ABN , First Publish Date - 2022-05-14T02:03:01+05:30 IST
దుర్మార్గపు సీఎం వచ్చి వ్యవస్థలన్నీ నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు.
కుప్పం: దుర్మార్గపు సీఎం వచ్చి వ్యవస్థలన్నీ నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసులకు భయపడి ప్రత్యేక హోదాను గాలికొదిలేశారని తప్పుబట్టారు. లక్షలాది ఉద్యోగాలు ఇస్తానని యువతను మోసం చేశారని, నిరుద్యోగ భృతి ఎందుకు తీసేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీని కాపాడుకునే బాధ్యత యువతపై ఉందన్నారు. రాష్ట్రంలో నేరాలు మితిమీరి పెరుగుతున్నాయన్నారు. ఎన్నికల్లో యువతకు 40 శాతం అవకాశం కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు.