నాసిక్‌ ప్రమాదంపై చంద్రబాబు దిగ్ర్భాంతి

ABN , First Publish Date - 2021-04-22T10:41:10+05:30 IST

ఆక్సిజన్‌ లీకేజితో మహారాష్ట్రలోని నాసిక్‌ ఆస్పత్రిలో చోటు చేసుకొన్న దుర్ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

నాసిక్‌ ప్రమాదంపై చంద్రబాబు దిగ్ర్భాంతి

అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ఆక్సిజన్‌ లీకేజితో మహారాష్ట్రలోని నాసిక్‌ ఆస్పత్రిలో  చోటు చేసుకొన్న దుర్ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన  ట్వీట్‌ చేస్తూ మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-04-22T10:41:10+05:30 IST