టీచర్లను కాపలా పెట్టించి మరీ ప్రభుత్వం మద్యం అమ్మింది: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-05-30T20:05:41+05:30 IST

అమరావతి: సంపూర్ణ మద్య నిషేధానికి 45 రోజుల లాక్‌డౌన్ కాలం సరైనదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.

టీచర్లను కాపలా పెట్టించి మరీ ప్రభుత్వం మద్యం అమ్మింది: చంద్రబాబు

అమరావతి: సంపూర్ణ మద్య నిషేధానికి 45 రోజుల లాక్‌డౌన్ కాలం సరైనదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం చదువు చెప్పే టీచర్లను మద్యం షాపుల ముందు కాపలా పెట్టించి మరీ మద్యాన్ని అమ్మిందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ప్రభుత్వ దిగజారుడుతనానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని చంద్రబాబు ప్రశ్నించారు. 


Updated Date - 2020-05-30T20:05:41+05:30 IST