మూడు రోజుల పాటు ఒంగోలులోనే chandrababu

ABN , First Publish Date - 2022-05-26T13:22:33+05:30 IST

మూడు రోజుల పాటు ఒంగోలులోనే chandrababu

మూడు రోజుల పాటు ఒంగోలులోనే chandrababu

ప్రకాశం: గురువారం ఒంగోలులో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు హోటల్ సరోవర్‎లో ఈ సమావేశం జరగనుంది.  ఉదయం టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు భారీ బైక్ ర్యాలీతో విజయవాడ నుంచి ఒంగోలు వెళ్లనున్నారు.  దీంతో ఇప్పటికే టీడీపీ ముఖ్య నాయకులు ఒంగోలు చేరుకున్నారు. ఈ నెల 27,28 తేదీల్లో ఒంగోలులో జరిగే మహానాడు కార్యక్రమంలో పాల్గొననున్నారు. మూడు రోజుల పాటూ చంద్రబాబు ఒంగోలులోనే ఉండనున్నారు. 

Updated Date - 2022-05-26T13:22:33+05:30 IST