live: చంద్రబాబు ప్రెస్మీట్
ABN , First Publish Date - 2020-03-27T22:50:09+05:30 IST
కరోనా వైరస్ ప్రభావంపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు మీడియా మాట్లాడుతున్నారు.
గుంటూరు: కరోనా వైరస్ ప్రభావంపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు మీడియా మాట్లాడుతున్నారు.
సామాజిక దూరం పాటిస్తేనే కరోనాను ఎదుర్కోగలమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. 80 ఏళ్ల పైబడిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. ముందు జాగ్రత్తలు పాటించడం వల్లే.. అనేక దేశాల్లో కరోనా నియంత్రణలో ఉందని చంద్రబాబు అన్నారు.