కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , First Publish Date - 2020-06-07T10:30:51+05:30 IST

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్‌ సారంగుల అమర్‌నాథ్‌ అన్నారు. శనివారం కొత్తగూడెం క్లబ్‌లో

కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

జిల్లా స్థాయి కోర్‌ కమిటీ సమావేశంలో బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్‌ అమర్‌నాథ్‌


కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, జూన్‌ 6: కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్‌ సారంగుల అమర్‌నాథ్‌ అన్నారు. శనివారం కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన జిల్లా కోర్‌ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఉన్న బూత్‌ నుంచి మండల స్థాయి కమిటీలను తక్షణమే ఏర్పాటు చేస్తామన్నారు.


బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ మా ట్లాడుతూ....లాక్‌ డౌన్‌లో సుమారు 10వేల మందికి నిత్యావసరాలను పంపిణీ చే శామని గుర్తుచేశారు. సమావేశంలో బీజేపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యేలు కుం జా సత్యవతి, ఊకే అబ్బయ్య, బీజేపీ నాయకులు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎం. శ్రీనివా స్‌రెడ్డి, సీహెచ్‌. రమేష్‌, ఏనుగుల వెంకటరెడ్డి, కుటుంబరావు, హన్మంతరావు, రామచందర్‌, బిక్షపతి, పద్మావతి, అభినవ్‌, దిలీప్‌, లక్ష్మణ్‌ అగర్వాల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-07T10:30:51+05:30 IST