AP: బద్వేల్ చేరుకున్న కేంద్రమంత్రి మురుగన్
ABN , First Publish Date - 2021-10-23T17:28:44+05:30 IST
కేంద్ర పశుసంవర్థక, మత్స్య, స మాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ శనివరాం బద్వేల్ చేరుకున్నారు.
కడప: కేంద్ర పశుసంవర్థక, మత్స్య, స మాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ శనివారం బద్వేల్ చేరుకున్నారు. బద్వేల్లో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి పాల్గొననున్నారు. పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకూ రోడ్ షో నిర్వహించనున్నారు. నాలుగు రోడ్ల కూడలిలో ప్రజలనుద్దేశించి కేంద్ర మంత్రి మురుగన్ ప్రసంగించనున్నారు.