కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ABN , First Publish Date - 2020-11-29T05:59:54+05:30 IST
మండలంలో సీఐటీ యూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.
బోధన్రూరల్, నవంబరు 28: మండలంలో సీఐటీ యూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో శంకర్గౌడ్, యేశాల గంగాధర్, కుమా రస్వామి, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
పెర్కిట్ : పట్టణంలోని అంబేద్కర్చౌరస్తా వద్ద శనివా రం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్ర మంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేష్, ఏ ఐకెఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బోట్ల రాజనవీన్, ప్రసాద్, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.