కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయి: మధుయాష్కీ

ABN , First Publish Date - 2022-04-09T21:40:18+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయి: మధుయాష్కీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయి: మధుయాష్కీ

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతులతో ఆడుకుంటున్నాయని కాంగ్రెస్ నేత మధుయాష్కీ విమర్శలు గుప్పించారు. ఏపీ, కర్ణాటకలో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వచ్చిందని, తానే ధాన్యం కొంటానన్న సీఎం కేసీఆర్ ఎందుకు కొనడం లేదని మధుయాష్కీ ప్రశ్నించారు. తెలంగాణ గవర్నర్‌పై రాష్ట్ర ప్రభుత్వ వ్యాఖ్యలు సరికావని మధుయాష్కీ అన్నారు.

Updated Date - 2022-04-09T21:40:18+05:30 IST