వైజాగ్ రైల్వేజోన్పై పాతపాటే పాడిన కేంద్రం
ABN , First Publish Date - 2022-02-04T23:58:02+05:30 IST
వైజాగ్ రైల్వేజోన్పై కేంద్రం పాతపాటే పాడింది. రాజ్యసభలో
ఢిల్లీ: వైజాగ్ రైల్వేజోన్పై కేంద్రం పాతపాటే పాడింది. రాజ్యసభలో ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పింది. అయితే రైల్వేజోన్ ఎప్పుడు ఏర్పాటవుతుందో కేంద్రం స్పష్టం చేయలేదు. రైల్వేజోన్ ఏర్పాటు కోసం ప్రత్యేక అధికారిని నియమించామని కేంద్రం తెలిపింది. దీనిపై డీపీఆర్ అందిందని, రూ.170 కోట్లను 2020-21 బడ్జెట్లో చేర్చామని పేర్కొంది.