కేంద్రం రూ.5-6 లక్షల కోట్ల ఉద్దీపన ప్రకటించాలి

ABN , First Publish Date - 2020-04-03T08:31:04+05:30 IST

కరోనా పై పోరాటానికి మోదీ ప్రభుత్వం రూ.5-6 లక్షల కోట్లతో ఉద్దీపనలను ప్రకటించాలి. వివిధ వర్గాలకు ఆర్థిక సహకారానికి ప్లాన్‌-1ను కేంద్ర ఆర్థిక మంత్రి ...

కేంద్రం రూ.5-6 లక్షల కోట్ల ఉద్దీపన ప్రకటించాలి

కరోనా పై పోరాటానికి మోదీ ప్రభుత్వం రూ.5-6 లక్షల కోట్లతో ఉద్దీపనలను ప్రకటించాలి. వివిధ వర్గాలకు ఆర్థిక సహకారానికి ప్లాన్‌-1ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించి 9 రోజులైంది. ఇప్పటికీ ప్లాన్‌-2ను ప్రకటించలేదు. 

  • - పి.చిదంబరం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

Updated Date - 2020-04-03T08:31:04+05:30 IST