గద్వాలలో సీఈ ఆఫీసు కొనసాగించాలి

ABN , First Publish Date - 2020-08-13T07:50:27+05:30 IST

గద్వాలలో జూరాల ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీరు కార్యాలయం కొనసాగించాలని మాజీ మంత్రి డీకే అరుణ

గద్వాలలో సీఈ ఆఫీసు కొనసాగించాలి

  • మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): గద్వాలలో జూరాల ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీరు కార్యాలయం కొనసాగించాలని మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్‌ చేశా రు. గద్వాల జిల్లాపై సీఎంకు ఎందుకు ఇంతకక్షో అర్థం కావడం లేదన్నారు. గద్వాల ఆఫీసును ఎత్తేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు.   

Updated Date - 2020-08-13T07:50:27+05:30 IST