గద్వాలలో సీఈ ఆఫీసు కొనసాగించాలి
ABN , First Publish Date - 2020-08-13T07:50:27+05:30 IST
గద్వాలలో జూరాల ప్రాజెక్టు చీఫ్ ఇంజినీరు కార్యాలయం కొనసాగించాలని మాజీ మంత్రి డీకే అరుణ
- మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): గద్వాలలో జూరాల ప్రాజెక్టు చీఫ్ ఇంజినీరు కార్యాలయం కొనసాగించాలని మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్ చేశా రు. గద్వాల జిల్లాపై సీఎంకు ఎందుకు ఇంతకక్షో అర్థం కావడం లేదన్నారు. గద్వాల ఆఫీసును ఎత్తేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు.