సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ కేసుల విచారణ
ABN , First Publish Date - 2021-07-09T01:51:46+05:30 IST
సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ కేసుల విచారణ జరిగింది. ఇందూ టెక్ జోన్ చార్జ్షీట్పై విచారణను
హైదరాబాద్: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ కేసుల విచారణ జరిగింది. ఇందూ టెక్ జోన్ చార్జ్షీట్పై విచారణను ఈనెల 14కి కోర్టు వాయిదా వేసింది. విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్య డిశ్చార్జ్ పిటిషన్పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. బీపీ ఆచార్యను చార్జ్షీట్ నుంచి తొలగించవద్దని సీబీఐ కోరింది. భూమి రియల్ ఎస్టేట్స్ ఇన్వెస్ట్మెంట్ను తొలగించవద్దని సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. రఘురాం సిమెంట్స్ చార్జ్షీట్పై విచారణను ఈనెల 15కి కోర్టు వాయిదా వేసింది. విశ్రాంత ఐఏఎస్ కృపానందం డిశ్చార్జ్ పిటిషన్పై విచారణను ఈనెల 15కి కోర్టు వాయిదా వేసింది.