28 మందిపై కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-03-31T09:34:24+05:30 IST
లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనలను ఉల్లగించిన 28 మందిపై ద్వారకా పోలీస్ స్టేషన్లో కేసు
సీతంపేట, మార్చి 30: లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనలను ఉల్లగించిన 28 మందిపై ద్వారకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న 28 మందిని పోలీసులు అదుపులోకి కేసు నమోదు చేశారు.