మీడియాపై కేసులు అప్రజాస్వామికం: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-05-17T09:26:06+05:30 IST

‘‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ-5 పై పోలీసులు కేసు పెట్టడం అప్రజాస్వామికం. భారత రాజ్యాంగంలో 19వ అధికరణ ద్వారా భావప్రకటనా స్వేచ్ఛ కల్పించబడింది.

మీడియాపై కేసులు అప్రజాస్వామికం: తులసిరెడ్డి

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): ‘‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ-5 పై పోలీసులు కేసు పెట్టడం అప్రజాస్వామికం. భారత రాజ్యాంగంలో 19వ అధికరణ ద్వారా భావప్రకటనా స్వేచ్ఛ కల్పించబడింది. ఇది ప్రాథమిక హక్కు. ఈ స్వేచ్ఛ మీద దాడి జరగడం రాజ్యాంగ ఉల్లంఘనే’’ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్‌.తులసిరెడ్డి అన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు కస్టడీలో ఉండగా దారుణంగా కొట్టడం గర్హనీయమని అన్నారు.

Updated Date - 2021-05-17T09:26:06+05:30 IST