తాడేపల్లిగూడెంలో 177 మందిపై కేసులు
ABN , First Publish Date - 2020-03-27T10:44:45+05:30 IST
పలు కారణాలతో తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో 177 మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని 137
తాడేపల్లిగూడెం క్రైం, మార్చి 26: పలు కారణాలతో తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో 177 మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని 137 ద్విచక్రవాహనాలు సీజ్ చేసి రూ.1,61,935లు జరిమానాగా వసూలు చేసినట్టు పట్టణ సీఐ ఆకుల రఘు తెలిపారు. అదే విధంగా బుధవారం రాత్రి బహిరం గంగా పుట్టిన రోజు వేడుక చేసుకున్న 20 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశామన్నారు.ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన నేరంపై బం గారు పుష్పకిశోర్తో పాటు మరో 19 మందిపై కేసు పెట్టామన్నారు.