కేసు నమోదు

ABN , First Publish Date - 2022-01-22T06:00:28+05:30 IST

బాలుడిని పనిలో పెట్టుకున్న యజమానిపై కేసు నమో దు చేసినట్లు చింతపల్లి స్టేషనహౌ్‌స ఆఫీసర్‌ చంద్రమౌళి తెలిపారు.

కేసు నమోదు

చింతపల్లి, జనవరి 21: బాలుడిని పనిలో పెట్టుకున్న యజమానిపై కేసు నమో దు చేసినట్లు చింతపల్లి స్టేషనహౌ్‌స ఆఫీసర్‌ చంద్రమౌళి తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లితండాకు చెందిన జటావత బాలు మండలంలోని వీటినగర్‌లో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తూ అందులో బాలుడితో పనిచేయిస్తున్నాడు. వి షయం తెలిసిన దేవరకొండ డివిజన ఆపరేషన స్మైల్‌ ఎస్‌ఐ నందులాల్‌ శుక్రవారం సాయంత్రం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ను తనిఖీచేశారు. అందులో పనిచేస్తున్న జనగాం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడిని గుర్తించి, యజమాని బాలు, బాలకార్మికుడిని చిం తపల్లి పోలీ్‌సస్టేషనలో అప్పగించినట్లు స్టేషన ఆఫీసర్‌ చంద్రమౌళి తెలిపారు. 


Updated Date - 2022-01-22T06:00:28+05:30 IST