మాజీ మేయర్ పై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-07-08T03:13:09+05:30 IST

నగర మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్‌పై కేసు నమోదయింది. హుస్సేన్‌పై రెండు

మాజీ మేయర్ పై కేసు నమోదు

హైదరాబాద్‌: నగర మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్‌పై కేసు నమోదయింది. హుస్సేన్‌పై రెండు క్రిమినల్‌ కేసులను బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసారు.  ఫిల్మ్‌నగర్‌లో భూ వివాదంలో నిఖిల్‌రెడ్డిని హుస్సేన్‌ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అడ్డుకున్న పోలీసులను మాజిద్ హుస్సేన్ దుర్భాషలాడాడు. విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్‌ఐ రవిరాజ్ ఫిర్యాదు చేసాడు. 

Updated Date - 2021-07-08T03:13:09+05:30 IST