బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-11-25T03:37:49+05:30 IST

బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు

బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు

హైదరాబాద్: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఇప్పటివరకు కార్పొరేటర్లు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. 


కేసు నమోదైన కార్పొరేటర్ల పేర్లు

కర్ణాకర్ - గుడిమల్కాపూర్

కార్పొరేటర్ శంకర్ యాదవ్ - బేగంబజార్ 

నరసింహారెడ్డి - మనసురాబాద్

నవ జీవన్ రెడ్డి - హయతనగర్

శ్రీనివాస్ రెడ్డి - మహిళాదేవరపల్లి

మహేందర్ - మూసాపేట్

గంగాధర్ రెడ్డి - గచ్చిబౌలి

రవి చారి - రాంనగర్ 

ఆర్ రాధా వీరనాగిరి- ఆర్.కె.పురం 

భాగ్యలక్ష్మి - ముసరాంబాగ్

మహాలక్ష్మీ రామన్ గౌడ్- హిమాయత్ నగర్

వీరితో పాటు మరికొంత మందిపై కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-11-25T03:37:49+05:30 IST