బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-11-25T03:37:49+05:30 IST
బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఇప్పటివరకు కార్పొరేటర్లు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి.
కేసు నమోదైన కార్పొరేటర్ల పేర్లు
కర్ణాకర్ - గుడిమల్కాపూర్
కార్పొరేటర్ శంకర్ యాదవ్ - బేగంబజార్
నరసింహారెడ్డి - మనసురాబాద్
నవ జీవన్ రెడ్డి - హయతనగర్
శ్రీనివాస్ రెడ్డి - మహిళాదేవరపల్లి
మహేందర్ - మూసాపేట్
గంగాధర్ రెడ్డి - గచ్చిబౌలి
రవి చారి - రాంనగర్
ఆర్ రాధా వీరనాగిరి- ఆర్.కె.పురం
భాగ్యలక్ష్మి - ముసరాంబాగ్
మహాలక్ష్మీ రామన్ గౌడ్- హిమాయత్ నగర్
వీరితో పాటు మరికొంత మందిపై కేసులు నమోదయ్యాయి.