వ్యక్తి అదృశ్యంపై కేసు

ABN , First Publish Date - 2020-10-02T09:15:34+05:30 IST

వ్యక్తి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఖండవిల్లికి చెందిన శిరగం ..

వ్యక్తి అదృశ్యంపై కేసు

రావులపాలెం రూరల్‌, అక్టోబరు 1: వ్యక్తి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఖండవిల్లికి చెందిన శిరగం గోపాలకృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్నాడు.  సెప్టెంబరు 30వ తేదీ రాత్రి అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అతడి సోదరుడు  ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పి.బుజ్జిబాబు తెలిపారు.  


Updated Date - 2020-10-02T09:15:34+05:30 IST