టాటా స్కై డీలర్పై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-02-09T15:52:49+05:30 IST
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కస్టమర్ల వివరాలను సేకరించి.. వాడుకలో లేని కస్టమర్ ఐడి ల ద్వారా నూతన కనెక్షన్లు ఇస్తూ.. మోసానికి పాల్పడుతున్నాడంటూ టాటా స్కై డీలర్పై కంపెనీ కేసు నమోదు చేసింది.
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కస్టమర్ల వివరాలను సేకరించి.. వాడుకలో లేని కస్టమర్ ఐడి ల ద్వారా నూతన కనెక్షన్లు ఇస్తూ.. మోసానికి పాల్పడుతున్నాడంటూ టాటా స్కై డీలర్పై కంపెనీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే 4లక్షల రూపాయలకు పైగా మోసం చేశాడని.. టాటా స్కై నేషనల్ లీగల్ హెడ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.