వ్యక్తిపై దాడి.. నలుగురిపై కేసు

ABN , First Publish Date - 2021-04-16T06:26:34+05:30 IST

మరకట్టు గ్రామంలో రంగస్వామి అనే వ్యక్తిపై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.

వ్యక్తిపై దాడి.. నలుగురిపై కేసు

ఆలూరు, ఏప్రిల్‌ 15: మరకట్టు గ్రామంలో రంగస్వామి అనే వ్యక్తిపై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.  గురువారం ఉదయం గ్రామంలో హోటల్‌ వద్ద ఈ గొడవ చోటు చేసుకుంది. బాధితుడు రంగస్వామి ఫిర్యాదు మేరకు నాగరాజుతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఆలూరు ఎస్‌ఐ రామానుజులు తెలిపారు. 

Updated Date - 2021-04-16T06:26:34+05:30 IST