విద్యుత్‌ను చౌర్యం చేస్తున్న 32మందిపై కేసు

ABN , First Publish Date - 2022-01-20T07:09:07+05:30 IST

మండలంలో అన్ని గ్రామాల్లో విద్యుత్‌ విజిలెన్స్‌ అధికారులు 639 గృహ విద్యుత్‌ మీటర్లను తనిఖీ చేసి 32మందిపై కేసులు నమోదు చేశారు.

విద్యుత్‌ను చౌర్యం చేస్తున్న 32మందిపై కేసు

అర్వపల్లి, జనవరి 19:  మండలంలో అన్ని గ్రామాల్లో విద్యుత్‌ విజిలెన్స్‌ అధికారులు 639 గృహ విద్యుత్‌ మీటర్లను తనిఖీ చేసి 32మందిపై కేసులు  నమోదు చేశారు. ఈ తనిఖీల్లో అర్వపల్లి ఏఈ మహేందర్‌కుమార్‌, సూర్యాపేట డివిజన్‌ ఏఈలు, సబ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.  




Updated Date - 2022-01-20T07:09:07+05:30 IST