మాస్కులు ధరించని 30 మందిపై కేసు
ABN , First Publish Date - 2021-04-13T05:42:50+05:30 IST
మాస్కులు ధరించని 30 మందిపై కేసు
కాటారం, ఏప్రిల్ 12 : మండలంలో మాస్కులు ధరించని వారిపై పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్నారు. కాటారంలో ఆదివారం రాత్రి, సోమవారం మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై ఎస్సై సాంబ మూర్తి కేసు నమోదు చేశారు. 30మందిపై విపత్తు నిర్వాహణ చట్టం (డీఎంఏ) ప్రకారం రూ. వెయ్యి జరిమానా విధించారు.