ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 16మందికి కొవిడ్‌

ABN , First Publish Date - 2021-01-27T04:55:06+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 16మందికి కొవిడ్‌

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 16మందికి కొవిడ్‌

కొత్తగూడెం సంక్షేమవిభాగం /ఖమ్మం సంక్షేమవిభాగం, జనవరి 26: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం 16 మంది కొవిడ్‌ బారిన పడినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు తమ రోజువారీ నివేదికలో వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎనిమిది కేసులు, ఖమ్మం జిల్లాలో ఎనిమిది పాజిటివ్‌ కేసులు నయోదయ్యాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు, శానిటైజర్ల వాడకంతో పాటు సామాజిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. 

Updated Date - 2021-01-27T04:55:06+05:30 IST