19 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-07-24T06:05:59+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం 10,049 మందికి కరోనా పరీక్షలు నిర్వహిం చగా 19 మందికి నిర్ధారణ అయ్యింది.

19 మందికి కరోనా

మహబూబ్‌నగర్‌, జూలై 23 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం 10,049 మందికి కరోనా పరీక్షలు నిర్వహిం చగా 19 మందికి నిర్ధారణ అయ్యింది. జో గుళాంబ గద్వాల జిల్లాలో ఐదుగురికి, మ హబూబ్‌నగర్‌ జిల్లాలో ఇద్దరికి, నాగర్‌కర్నూ లు జిల్లాలో ఐదుగురికి, వనపర్తి జిల్లాలో ఏడుగురికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది.

Updated Date - 2021-07-24T06:05:59+05:30 IST